చేతి కర్రతో దేశాన్నే నడిపారు బాపూజీ ..
ఈనాటి రాజకీయాలు దేఖోజీ ...
ఎక్కడ చూసినా లాలూచి ..
ప్రజల కళ్ళకి గంతలు కట్టి ..
ఆడతారు దోబూచి ...
ఎన్ని వనరులున్నా ..నిధులున్నా ..
ఖర్చు పెట్టాలంటే నామోషీ ... పలుకుబడి ఉన్నవారికేలే ఎర్ర తివాచీ ..
వాళ్లకు ముఖ్యమైనది కేవలం పదవితో కూడిన ఆ కుర్చీ ..
-మీ లక్ష్మి
గమనిక.: నాకు తెలిసిన ఒక వ్యక్తి నా ఈ కవితను తన ఫేస్ బుక్ ప్రొఫైల్ లో పెట్టటం జరిగింది .. కావున ఇది నేను నా స్వహస్తాలతో రాసిన కవిత అని మనవి చేసుకుంటున్నాను !!
No comments:
Post a Comment